Friday, March 14, 2025
HomeTrending News

TS Cabinet: సిఎం కెసిఆర్ ఎన్నికల వరాలు

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతుండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ వర్గాలకు వరాలు ప్రకటించారు.  దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో...

Village/Ward Volunteers: నేడు ‘వాలంటీర్లకు వందనం’

గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు విశేష సేవలందిస్తోన్న వాలంటీర్లను ప్రభుత్వం నేడు సత్కరించనుంది. 'వాలంటీర్లకు వందనం' పేరిట వరసగా మూడో ఏడాది ... ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు...

CM KCR: నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల ప్రోత్సాహం

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ...

Jogi Ramesh: పేదలంటే అంత చులకనా?: జోగి ఫైర్

సెంటు స్థలంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపట్ల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30...

CM Review: పట్టాలతోపాటే టిడ్కో ఇళ్ళ పంపిణీ: సిఎం

సిఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వెంటనే దీనికి సంబంధించిన...

BJP: జనాభా ఆధారంగా బీసీ బడ్జెట్ – బిజెపి

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు...

Heatwave: మరో మూడ్రోజులపాటు ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో  మరో మూడు రోజులపాటు ఎండ తీవ్రత కొనసాతుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా  ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు...

KCR Family: బండి నోరు అదుపులో పెట్టుకో -మంత్రి వేముల

తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ కుటుంబమేనని బండి సంజయ్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ...

Electricity Crises: కోతలు, మోతల పాపం జగన్ దే: కేశవ్

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఏపీ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా...

China: చైనా చేపల నౌక బోల్తా…39 మంది గల్లంతు

హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనాకు చెందిన చేపల వేట నౌక బోల్తా పడింది. ఈ నౌకలో ఉన్న 39 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

Most Read