Sunday, September 13, 2026
HomeTrending News

కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. దేశంలో కొత్తగా 2,706 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 25 మంది మరణించారు. కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. దేశంలో 17,698...

ముమ్మరంగా స్మృతి వనం పనులు

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మృతివనం పనులు తుది దశకు చేరుకొన్నాయి. స్మృతివనంలో అత్యంత కీలకమైన జ్వలించే దీపం నిర్మాణంతో మొత్తం పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన ప్రమిదకు ఫినిషింగ్‌తో...

మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ

Reiterate: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి  సరిగ్గా మూడేళ్ళు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు...

జగన్ పాలనలో బలహీన వర్గాలకు గౌరవం : ధర్మాన

Bheri : సిఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే  డబ్బులు పంచుతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారని, సంక్షేమం ఇష్టం లేకపోతే అదే విషయాన్ని బహిరంగంగా చెప్పాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి...

మా యాత్రకు అనూహ్య స్పందన : పెద్దిరెడ్డి

Bheri Success: బీసీ మంత్రులను డమ్మీలు చేసిన చరిత్ర చంద్రబాబుదైతే నని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...

న్యాయభేరితో బాబు కర్ణభేరి ఔట్: చెల్లుబోయిన

Samajika Nyaya Bheri: శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టిన సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఐ అండ్ పీ ఆర్ శాఖల మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వ్యాఖ్యానించారు....

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: బాబు పిలుపు

Be Ready: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని తెలుగుదేశం కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా...

కీర్తి జల్లి ఐఏఎస్… సోషల్ మీడియాలో వైరల్

Keerthi Jalli :ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ ఎత్తున సంభవించిన వరదలు 30 మందిని బలిగొన్నాయి. 5.61 లక్షల మంది ప్రజలు వరద ముంపు ప్రభావానికి గురయ్యారు. వరద బాధితుల కోసం అసోం...

అడవి పునరుద్దరణపై కేరళ అటవీ శాఖ పరిశీలన

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం పెంపు, అటవీ పునరుద్దరణ పనులు బాగున్నాయని కితాబిచ్చారు కేరళ అటవీ శాఖ అధికారులు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన కేరళ ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కీర్తి,...

భద్రతామండలి సూచనలు ఆఫ్ఘన్లో బేఖాతర్

అఫ్గానిస్తాన్ మహిళలు, దశాబ్దాల తర్వాత ముఖానికి ముసుగు ధరించాలానే నిర్భందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది. తాలిబన్లు మహిళల హక్కులు కాపాడాలని సూచించింది. విద్య, వైద్యం, హక్కుల విషయంలో మహిళల పట్ల తాలిబన్లు...

Most Read