Sunday, September 13, 2026
HomeTrending News

దక్షిణాది రాష్ట్రాల బి.సి.కమిషన్ కు యత్నాలు

తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బి.సి.కమిషన్ పనితీరును కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. నియామకమైన మూడు నెలల్లోనే తెలంగాణ బి.సి.కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు...

ప్రత్యామ్నాయ పంటలే మేలు – KCR

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...

డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్

సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్‌వో కుమారుడు. రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్‌ లక్షణాలు, నిన్న...

వరద బాధితులకు సిఎం జగన్ భరోసా

CM Assurance: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో తీవ్రంగా...

నకిలీ ఎస్.బి.ఐ. కాల్ సెంటర్ గుట్టు రట్టు

The Biggest Cyber Fraud In The Country : ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది...

బస్సు చార్జీలు పెంచితే పోరాటమే

కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు వందల మంది రైతులు కేవలం సిద్దిపేటలోనే చనిపోయారని, రైతులు చనిపోతుంటే కెసిఆర్ ఎం చేస్తున్నారని ఎంపి ధర్మపురి అరవింద్ ఈ  రోజు ఢిల్లీలో ప్రశ్నించారు. పారబాయిల్ద్ రైస్...

త్వరలో ‘మూడు’ బిల్లు: బాలినేని

3 Capitals: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పీఆర్సీపై నిర్ణయం...

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస...

ఆర్ధిక శ్వేతపత్రం: టిడిపి ఎంపీల డిమాండ్

White Paper: జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ధిక...

హైదరాబాద్ లో ఓమిక్రాన్ లక్షణాలు

First Omicron In Hyderabad : బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కోరోన పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ లక్షణాలు ఉన్న వ్యక్తిగా అనుమానిస్తున్నారు. జినోమ్ GENOME...

Most Read