Sunday, September 13, 2026
HomeTrending News

హైదరాబాద్‌ స్టార్టప్‌ల హవా

నిధులు ఆకట్టుకోవడంలో హైదరాబాదీ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మరో మూడు సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి....

కాంగ్రెస్ లేకుండా బిజెపిని ఎదుర్కోవటం పగటి కలే

Facing The Bjp Without The Congress Is A Dream : కూటమి ఎక్కడ ఉంది, మనుగడలో ఉందా అని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...

బసవతారకంలో అత్యాధునిక ఆక్సిజన్ కేంద్రం

Basavatarakam Cancer Hospital : బసవతారకం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందించటంతో పాటు ఎప్పటికపుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందంజలో...

ఆఫ్రికా విమానాలకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

France Green Signal For African Flights : వేరియంట్ పేరుతో ఆఫ్రికా దేశాలకు రాకపోకలు నిలిపివేసిన దేశాలు ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలతో పునరాలోచనలో పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టే పేరుతో ప్రపంచ దేశాలు...

టిడిపి నిర్వాకం వల్లే ఆలస్యం : అనిల్

Polavaram: తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందో టిడిపి నేతలకు తెలియదా...

ప్రాంతీయ పార్టీలతో బిజెపికి గడ్డు కాలమే

Regional Parties : ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం అవుతే కేంద్రంలో బిజెపి ని గద్దె దింపటం సులువు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆశాబావం వ్యక్తం...

పార్లమెంటులో తెరాస నిరసనలు

కనీస మద్ధతు ధర చట్టం, రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదిస్తూ నిరసన తెలిపిన టీఆరెస్ ఎంపీలు. కేంద్ర...

అంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం

Effect Of Omicron  : అంతర్జాతీయ విమానాల సేవలను డిసెంబర్​ 15 నుంచి పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు ఈ రోజు (బుధవారం) భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా...

పెట్రోలు పై ఢిల్లీలో వ్యాట్ తగ్గింపు

Vat Reduction On Petrol In Delhi : అమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీ వాసులను కరుణించింది. పెట్రోలుపై ఎనిమిది శాతం వ్యాట్ తగ్గించింది. దీంతో ఢిల్లీ లో...

సిఎంను కలిసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

NIti Ayog Team Visit: నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో...

Most Read