Sunday, September 13, 2026
HomeTrending News

తిరుమల: రెండ్రోజులు నడకదారి బంద్

TTD Decided To Close Foot Path For Two Days : తిరుమలలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (బుధ,...

కేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నా

Purchase Of Paddy Grain  : వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందని తెరాస అధినేత కెసిఆర్ ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బఫర్ స్టాక్...

సిఎం జగన్ తో కియా ఎండి భేటి

Kia Company India Md Met Ap Cm Jagan కియా కంపెనీ ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంపు...

మూడు జ‌న్మ‌లెత్తినా సాధ్యం కాదు: నారా లోకేష్

Jagan Govt Cannot Succeed On 3 Capitals Says Nara Lokesh అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ ‘న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మహా పాద‌యాత్ర‌’ అశేష ప్రజానీకం మద్దతుతో జన సంద్రాన్ని తలపించేలా సాగుతోందని...

రైతులను రోడ్లు ఎక్కించిన ఘనత బిజెపి దే

Bjp Means Business Corporate Party : తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏముందని, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతాంగం పంటలు, ధాన్యం పండిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...

బండి సంజయ్ అనుమతి తీసుకోలేదు

Cases Registered Against Bjp And Trs Leaders : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల...

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

Trslp Meeting Begins In Telangana Bhavan : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైంది. ఈ సమా‌వే‌శానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. వరి‌ధాన్యం కొను‌గోలు విష‌యంలో కేంద్రంలోని...

పోచంప‌ల్లికి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు

Bhudan Pochampally Village Is Internationally Recognized : తెలంగాణ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క...

మూడు రాజధానులు ఉంటాయి: బొత్స స్పష్టం

Botsa On 3 Capitals: ముమ్మాటికీ మూడు రాజధానులు  ఉంటాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని...

అది స్వాతంత్ర్య పోరాటంతో సమానం: హైకోర్టు సిజే

AP High Court Termed : రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అమరావతి రైతుల పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు, రాజధాని...

Most Read