Friday, March 7, 2025
HomeTrending News

మూడు జ‌న్మ‌లెత్తినా సాధ్యం కాదు: నారా లోకేష్

Jagan Govt Cannot Succeed On 3 Capitals Says Nara Lokesh అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ ‘న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మహా పాద‌యాత్ర‌’ అశేష ప్రజానీకం మద్దతుతో జన సంద్రాన్ని తలపించేలా సాగుతోందని...

రైతులను రోడ్లు ఎక్కించిన ఘనత బిజెపి దే

Bjp Means Business Corporate Party : తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏముందని, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతాంగం పంటలు, ధాన్యం పండిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...

బండి సంజయ్ అనుమతి తీసుకోలేదు

Cases Registered Against Bjp And Trs Leaders : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల...

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

Trslp Meeting Begins In Telangana Bhavan : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైంది. ఈ సమా‌వే‌శానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. వరి‌ధాన్యం కొను‌గోలు విష‌యంలో కేంద్రంలోని...

పోచంప‌ల్లికి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు

Bhudan Pochampally Village Is Internationally Recognized : తెలంగాణ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క...

మూడు రాజధానులు ఉంటాయి: బొత్స స్పష్టం

Botsa On 3 Capitals: ముమ్మాటికీ మూడు రాజధానులు  ఉంటాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని...

అది స్వాతంత్ర్య పోరాటంతో సమానం: హైకోర్టు సిజే

AP High Court Termed : రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అమరావతి రైతుల పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు, రాజధాని...

పూర్వాంచల్ రహదారి జాతికి అంకితం

The Purvanchal Highway Is Dedicated To The Nation By Prime Minister Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు పూర్వాంచల్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతి...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రశంసలు

Green India Challenge In Telangana Highcourt  గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్...

పాక్ రాయబారికి ఉగ్రవాదులతో సంబంధాలు

Pakistans Ambassador  : అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా మసూద్ ఖాన్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాజీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మసూద్ ఖాన్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని...

Most Read