Sunday, September 13, 2026
HomeTrending News

Lokesh: వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో ఉంచారు…

ప్రజల కోసం పోరాడుతున్నందుకు, జగన్ ప్రభుత్వ అవినీతిపై నిలదీసినందుకే చంద్రబాబును 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం...

Nobel Prize: మానవహక్కులే ఉపిరిగా… నర్గేస్ మహమ్మదీ

మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ మేరకు నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఇవాళ ప్రకటించింది....

Talasani BirthDay: హోం మంత్రి మహమూద్ అలీలో మరో కోణం

తెలంగాణలో అమాత్యుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సౌమ్యంగా కనిపించే తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీలో ఈ రోజు అపరిచితుడు ఆవహించినట్టున్నాడు. సమయానికి పూల బోకే అందివ్వలేదని అంగరక్షకుడిపై చేయి చేసుకున్నారు. వివరాల్లోకి...

Karumuri: బాబును ప్రజలు పట్టించుకోవడంలేదు

చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్‌ డాక్టర్లను పంపిస్తున్నారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి...

CM Tour: కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి...

Sikkim: సిక్కింకు పర్యాటకమే శాపం అయిందా?

హిమాలయాల్లో కుండపోత వర్షాలు రాష్ట్రాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. వర్షం కాలం మొదలు కాగానే అస్సాంలోని 16 జిల్లాలు ముంపు బారిన పడ్డాయి.తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కులు, మనాలి నుండి మండి,...

Chandrababu: అక్టోబర్ 19 వరకూ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు అక్టోబరు 19 వరకు పొడిగించింది.  సెప్టెంబర్ 9న బాబును అదుపులోకి తీసుకోగా తొలుత 22...

Jogi Comments: పవన్ తో సినిమాలు తీస్తా: జోగి

పెడనలో పవన్‌ బహిరంగసభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదని, ఆయనవి అన్నీ గాలి మాటలని తేలిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. ఏదో చేసేయాలని...

Sahel: ఇస్లామిక్ తీవ్రవాదం…సహారా ఎడారిలో మారణహోమం

ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఎడారి ప్రాంతాన్ని...దక్షిణాన సవాన్నా గడ్డి భూములను విడదీస్తూ....పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం నుంచి తూర్పున ఎర్ర సముద్రం వరకు విస్తరించిన ప్రాంతాన్నే సాహెల్ గా పిలుస్తారు. సెనెగల్, మౌరిటానియా, మాలి,...

CM Jagan: సిఎం జగన్ తో సబ్ స్ట్రేట్ ప్రతినిధుల భేటీ

యూఎస్‌ఏకు చెందిన సబ్‌స్ట్రేట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సీఈవో, ఫౌండర్‌ మన్‌ప్రీత్‌ ఖైరా తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్‌...

Most Read