Thursday, May 1, 2025
HomeTrending News

తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా -కిషన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీకి ఒక్క ఎంపి సీటు కూడా రాదు... బిజెపి స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అవినీతి కుటుంబ పార్టీ లు ఏకం అయిన...

తాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘన్లో దుర్భిక్షం

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక ప్రజల జీవన ప్రమాణాలు అంతకంతకు దిగజారుతున్నాయి. దేశంలో దుర్భిక్షం తాండవిస్తోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఆ దేశం నుంచి బిచానా ఎత్తేశాయి. దీంతో ప్రజలు...

అయోధ్య రామాలయానికి 1800 కోట్లు

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధికారులు అంచ‌నా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య‌లో ఆల‌య నిర్మాణం జ‌రుగుతున్న విష‌యం...

ఆర్టీసీని అమ్మాలని కేంద్రం ఒత్తిడి : సీఎం కేసీఆర్‌

ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘మీటర్‌ పెట్టకుండా...

కృష్ణంరాజుకు ఏపీ ప్రభుత్వ నివాళి

సినీ నటుడు,  కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  కారుమూరి నాగేశ్వర రావు, పినిపె విశ్వరూపు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి...

మోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం – కెసిఆర్

మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై జరిగిన లఘు చర్చలో సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం...

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – ఎర్రబెల్లి

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల...

గోదావరికి పెరిగిన వరద… పరివాహకంలో అప్రమత్తం

రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయం వరకు వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులను దాటింది. దీంతో భద్రాద్రి...

కెసిఆర్ కు సంపూర్ణ మద్దతు -కుమారస్వామి

Jds Trs Dosti :  సకలవర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత...

ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కథనాలు : బొత్స

తమ ప్రభుత్వం నిన్న ప్రకటించిన వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలనుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఎల్లో మీడియా విష ప్రచారంతో కూడిన కథనాలు నేడు ప్రచురించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

Most Read