గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్... భూపేంద్ర పటేల్తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్తో పాటు మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ,...
ఉప్పల్ భగాయత్ లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు, క్రిస్టియన్ భవన నిర్మాణానికి 70 కోట్ల...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఫలితంగా వైద్య విద్య, వైద్య సేవలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య సేవలలో గణనీయంగా అభివృద్ధిని సాధించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట...
మాండోస్ తుఫానుకు జరిగిన పంట నష్టం ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, రైతులు ఎక్కడా నిరాశకు గురికాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్లు, అధికారులు...
రాష్ట్రంలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో రూ. 8,800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ కంపెనీ కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్టీల్...
తక్షణ రుణం పేరుతో ఇన్స్టాంట్ లోన్ యాప్లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్ళను అణచివేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్లో సోమవారం...
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద మురికివాడల పునరాభివృద్ధిలో భాగంగా కాంక్రీటు ఇళ్ళు నిర్మాణానికి కేవలం 3.52 శాతం ఇళ్ళ కేటాయింపులే జరిగాయి. ఈ పథకంలోని ఇతర అంశాలతో పోలిస్తే మరికివాడల...
రష్యా మరోసారి భారత్కు బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై చిరకాల మిత్రదేశం తన మద్దతు ప్రకటించింది. ప్రపంచ, ప్రాంతీయ అంశాలపట్ల అనుసరిస్తున్న తీరుతో ఐరాస భద్రతామండలికి భారత్ అదనపు...
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. తాజాగా రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని...
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు ఖండించారు. ఈ విషయమై తనకు సంబంధం లేకుండా... మీడియానే తేదీలు, ముహూర్తం అంతా ఖరారు చేస్తోందని, మీడియా...