రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమయింది. ఈ నెల ఒకటవ...
జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి విజయ యాత్ర మూడో విడత ఈ నెల 10న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. అదే రోజు నగరంలో వారాహి వాహనం నుంచి సభ...
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.
ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు...
ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల...
వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్జటాలని, ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల...
అనంతపురం జిల్లాలో మరో ప్రపంచం కియాను సృష్టించింది తానేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది తన దూరదృష్టికి తార్కాణమని, భావి తరాలకు ఏమి కావాలో ఆలోచించడమే తన...
హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటి పరిశ్రమ విస్తరణ భారీగా జరుగుతుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ చేపట్టిన కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు...
దేశంలోనే అత్యంత శాస్త్రీయ విధానంలో సమగ్ర భూసర్వే చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష...
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చించుకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రాం వేదికగా వెళ్లడించారు....