నేపాల్లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు...
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో పది...
రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో...
యువ న్యాయవాదులకు ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్ లా నేస్తం ఈ ఏడాది మొదటి విడత సాయాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేడు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...
క్రిమినల్ గ్యాంగులను, చైన్ బ్యాచ్ ను పులివెందుల, ఇడుపులపాయలోనే ఉంచుకోవాలని ఆ సంస్కృతిని గోదావరి జిల్లాలకు తీసుకు రావొద్దని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా,...
సిఎం జగన్ కు బిసిలంటే చిన్న చూపు అని, అందుకే రేపల్లెలో హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పలకరించలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రాన్ని...
గతంలో చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు ఆయనకు పాలాభిషేకం, పాదాభి షేకం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణకు నైతిక విలువలు లేవని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్సార్...
రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా నుండి అదేరోజు...
బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది. రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది....
మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్...