నిన్న భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నల్లారి...
చంద్రబాబు మాటలు వయసుకు తగ్గట్లుగా ఉండాలని, పిచ్చి ప్రేలాపనలు చేయకూడదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. బాబు చేసిన సెల్ఫీ ఛాలెంజ్ కు తాము సిద్ధంగా ఉన్నామని......
కేంద్రం చేపట్టిన పథకాలన్నీ ఆలస్యం అవ్వడానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి త్వరగా అనుమతి లేకపోవడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రాష్ట్ర...
ఎన్నారై బీఆర్ఎస్ , తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) & ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) నాయకులు, ప్రతినిధులలు టీ హబ్ను, టి వర్క్స్ ను సందర్శించారు. వివిధ దేశాల...
ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ - 18) పురస్కరించుకొని ఈ నెల 18 వ తేదిన రామప్ప దేవాలయంలో నిర్వహించే వేడుకల పోస్టర్ ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె.. తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇవాళ సార్టీ నిర్వహించారు. యుద్ధ విమానంలో విహరించిన...
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ విద్యానగర్కు చెందిన అహ్మద్ అబ్దుల్ రషీద్, అతడి భార్య ఖాన్స, మూడేండ్ల కూతురు మరియంతో పాటు రాజస్థాన్కు...
కేంద్ర CRPF ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ ఐటి...
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...