Tuesday, March 18, 2025
HomeTrending News

World Bank: మా సహకారం ఉంటుంది: ప్రపంచ బ్యాంక్ భరోసా

ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలిచిందని ప్రపంచబ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే తానో కౌమే ప్రశంసించారు. రాష్ట్రానికి రావడం...

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో తాజా...

పది కాదు, మీ ముగ్గురూ గెలవండి : అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర రెడ్డిలకు ఓటమి తప్పదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ముగ్గురూ...

Gurukul Trust: విశాఖ, పులివెందుల, తిరుపతిల్లో విద్యా సంస్థలు

రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు నేడు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌...

Delhi Liquor Scam: కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు...

Parliament: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దద్దరిల్లిన పార్లమెంట్

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ,అదానీ వ్యవహారంపై జేపీసీ నియమించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు దద్దరిల్లింది, స్తంభించిపోయింది.విపక్షాలు నల్లచొక్కాలు, కండువాలు ధరించి నిరసనకు దిగడంతో ఉభయ సభలు ప్రారంభమైన నిమిషంలోనే అధికార...

AC Sleeper Bus: టీఎస్‌ఆర్టీసీ లహరి-అమ్మఒడి బస్సులు

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఈరోజు కొత్త ఏసీ స్లీపర్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా...

తెలంగాణలో రైతే రాజు – మంత్రి జగదీష్ రెడ్డి

దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము...

రాములోరి కల్యాణానికి సిఎంకు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది.  ఈ మేరకు వివాహ శుభపత్రికను  టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,...

Canada: సంకట స్థితిలో 700 మంది భారత విద్యార్థులు

జీవితంపై ఎన్నో ఆశలతో కెనడా చేరిన వందలాది మంది భారతీయుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్‌ మోసంతో డీపోర్టేషన్‌ గండం పొంచి ఉన్నది. లక్షలాది సొత్తును కోల్పోవడంతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత...

Most Read