ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలిచిందని ప్రపంచబ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే తానో కౌమే ప్రశంసించారు. రాష్ట్రానికి రావడం...
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో తాజా...
వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర రెడ్డిలకు ఓటమి తప్పదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ముగ్గురూ...
రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు నేడు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు...
హైదరాబాద్ ఎల్బీనగర్లోని విజయవాడ మార్గంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు కొత్త ఏసీ స్లీపర్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా...
దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము...
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. ఈ మేరకు వివాహ శుభపత్రికను టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,...
జీవితంపై ఎన్నో ఆశలతో కెనడా చేరిన వందలాది మంది భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్ మోసంతో డీపోర్టేషన్ గండం పొంచి ఉన్నది. లక్షలాది సొత్తును కోల్పోవడంతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత...