హైదరాబాద్ నగర శివార్లలో తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన అక్రమార్కులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) గట్టి గుణపాఠం చెప్పింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న...
ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ...
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహారించుకున్నామని, కాబట్టి ఇప్పుడు...
CM in Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు. మార్చి 17న ఢిల్లీలో సిఎం జగన్...
అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు....
సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఈ రోజు ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. సరైన సమయం...
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్ కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా...
హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసంచేసినవారు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూర్తిగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారని, అందుకే...