Wednesday, February 26, 2025
HomeTrending News

ఏపీలో కూడా అధికారం చేపడతాం: రాజ్ నాథ్ సింగ్

2027 నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ బిజెపి ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రైజింగ్...

వైసీపీ ‘మేము సిద్దం – మా బూత్ సిద్ధం’

మంగళగిరిలో రేపు జరగనున్న సమావేశం ఎంతో కీలకమైనదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.  క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండే మండలపార్టీ నేతలు, పోలింగ్ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి...

పెను తుఫానుగా ప్రజా వ్యతిరేకత : చంద్రబాబు

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో హుదుద్, తిత్లీ లాంటి తుఫాన్లు చూశామని... కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత...

ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు: ఖర్గే హామీ

ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికీ నెలకు ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. కర్ణాటకలో తమ...

భరత్ ను మంత్రిని చేస్తా: జగన్ హామీ

కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్ళపాటు ఎమ్మెల్యేగా పనిచేస్తూ, 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబునాయుడు కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

టిటిడి బోర్డు కీలక నిర్ణయం: రమణ దీక్షితులు తొలగింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో  గౌరవ ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులును ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి అధికారులు, బోర్డు,...

పవన్ అభిమానులను చూస్తే జాలేస్తోంది: సజ్జల

టిడిపి-జనసేన అభ్యర్ధుల ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ దయనీయ పరిస్థితి మరోసారి వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పడేసే వాటితో పవన్ సంతృప్తి చెందుతున్నారని, ఆయన్ను చూస్తే...

94 మంది టిడిపి, ఐదుగురు జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం-జనసేన కూటమి తరఫున  99 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను టిడిపి- జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నేడు విడుదల చేశారు....

జగన్ ఎద్దేవా.. బాబు ‘సిద్ధం’గా లేరట..!

మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు అర్ధాంగి 'మా ఆయన సిద్ధంగా లేడు' అంటున్నారని... ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆమె బైబై బాబు అంటూ పంచ్ డైలాగులు చెప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఇళ్ళ పట్టాల పేరుతో అవినీతి: కనకమేడల

ఐదేళ్ళ కాలంలో 25 లక్షల మందికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీఇచ్చిన సిఎం జగన్ ఇప్పటివరకూ కనీసం ఐదు లక్షల ఇళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారని టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు...

Most Read