వెలిగొండ ప్రాజెక్టును తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్ళూ పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని బాబు నివాసంలో వీరి భేటీ జరిగింది. కూటమి అభ్యర్థుల రెండవ జాబితా ప్రకటన వీలైనంత త్వరగా...
కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కునేందుకు తెలంగాణలో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మంగళవారం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో...
చంద్రన్న బీమా పథకాన్ని పది లక్షల రూపాయలతో పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని, పించన్ నెలకు రూ.4 వేలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో రోజు పర్యటన తెలంగాణలో విజయవంతంగా సాగింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...
ఎన్నికల తరువాత విశాఖనగరం ఏపీ రాజధానిగా ఉంటుందని, తన ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ విశాఖ సదస్సులో ఆయన...
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎంపి పోటీ చేయడం తనకు ఇష్టం...
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పార్టీ తరపున పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్కు మాజీ ఎంపీ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి,...