Wednesday, February 26, 2025
HomeTrending News

ఏపీలో ‘పొత్తు’ పొడుపు – పార్లమెంట్ బరిలో పవన్!

మార్చి 14 న జరిగే ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.  ఏపీలో బిజెపి-తెలుగుదేశం-జన సేన కూటమి పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు...

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థుల జాబితా

జాతీయ స్థాయిలో రెండు సార్లు వరుస ఓటముల్ని చవిచూసిన కాంగ్రెస్ 2024 లోక్ సభ ఎన్నికలకోసం జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. శుక్రవారం 39 మందితో కూడిన ఎంపి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది....

ఎంతమంది ఏకమైనా విజయం మాదే: సజ్జల ధీమా

దింపుడుకల్లం ఆశతోనే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాదుతున్నారని, ఈ పొత్తుల పంచాయతీ రెండు నెలలుగా జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటిలేటర్‌పై ఉన్నవాడు దింపుడుకల్లం ఆశతో చేసే ప్రయత్నంగా...

ఇది మూడు కాళ్ళ కుర్చీ: టిడిపి-బిజెపి-జనసేన పొత్తుపై విజయసాయి

బిజెపి-తెలుగుదేశం-జనసేన కూటమిని మూడు కాళ్ళ కుర్చీగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఈ కుర్చీ త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఓ పోస్ట్...

పొత్తు ఓకే.. సీట్ల పంపకాలపై నేడు మరోసారి చర్చలు

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిక ఇక లంఛనమే... గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది.  షాతో పటు బిజెపి జాతీయ...

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ… కాంగ్రెస్ కు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలికితీయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ప్రాజెక్టులో నిజాలు నిగ్గు తేలాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...

మంచి చేసినవారిని మర్చిపోవద్దు: సిఎం జగన్

తమ ప్రభుత్వం చేసినట్లుగా అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఈ 58 నెలల కాలంలో...

పదిలక్షల మందితో చిలకలూరిపేట సభ: అచ్చెన్నాయుడు

ఈనెల 17 న తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో జరిగే ఓ భారీ బహిరంగసభలో టిడిపి, జనసేన అధినేతలు...

మిథున్ రెడ్డి చర్చలు సఫలం- వైసీపీలోకి ముద్రగడ

కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడు ముద్రగడతో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి...

పీకే వ్యాఖ్యలకు శాస్త్రీయత లేదు: విజయసాయి

ఏ విధమైనటువంటి సైంటిఫిక్ డేటా లేకుండానే ప్రశాంత్ కిషోర్ వైసిపి విజయావకాశాలపై మాట్లాడారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ భారీ ఓటమి చెందబోతున్నారంటూ...

Most Read