విశ్రాంత ఐపీఎస్ అధికారి, స్వేరో వ్యవస్థాపకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి రాజీనామా చేశారు. తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ ఆ...
సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో కూడా చేసి చూపించగలిగామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క అనకాపల్లి లోక్ సభకు...
లిక్కర్ కుంభకోణం ఆరోపణల్లో ఈడి అధికారులు దూకుడు పెంచారు. ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సాయంత్రం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఎమ్మెల్సీ నివాసంలో ఈడి, ఐటి సోదాలు జరిగాయి....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ మధ్యాహ్నం కవిత ఇంటికి చేరుకున్న ఐటి, ఈడీ బృందం తొలుత సోదాలు చేపడుతున్నట్లు...
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తులు, కొత్త స్నేహాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీఎస్పి మధ్య పొత్తుపై చర్చలు కొలిక్కివచ్చాయి. హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపి స్థానాలు బీఎస్పికి ఇచ్చే విధంగా మిగతా 15 స్థానాల్లో...
బిజెపిలో ఉన్న తెలుగుదేశం అనుకూల నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ...
ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ నేతలు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గతంలో ఒక్క స్కామ్ చేస్తేనే పార్టీలు మూతపడేవని,...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఈసీ ఓ ప్రకటనలో...
కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్న ముద్రగడ, ఆయన అనుచరులను వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి...