ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. విశాఖ సముద్ర తీరప్రాంతంలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖకు...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అరెస్టు చేసింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున అరెస్ట్ చేయకుండా నివారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆప్ నేతలు.. సుప్రీంకోర్టును...
దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏకంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయించి మరి తమిళిసై సౌందరాజన్ ను రంగంలోకి దింపింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు...
చంద్రబాబు 2014-19వరకూ రాష్ట్రాన్ని దోచుకున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధులను కొలగొట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు రచించిన 'మహా దోపిడీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు....
తమిళనాడు రాష్ట్రానికి తెలంగాణ రాజ్ భవన్ కు అవినాభావ సంబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఆశ్చర్యకరంగా రాజ్భవన్లో గత 15 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా తమిళులే కొనసాగుతున్నారు....
పిఠాపురం జనసేన మాజీ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో...
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీల ఉంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విద్యాశాఖ అభిప్రాయం తీసుకొని తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా...
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం...
కాకినాడ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్ధిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తనకు లక్ష ఓట్ల...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను చేపడతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. రోజుకో...