ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ఆర్థిక...
మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కళ్లు చెదిరేలా కట్టకట్టలుగా డబ్బు.. బంగారం బయటపడ్డాయి. పన్నుఎగవేత ఆరోపణలు రావడంతో జాల్నాలోని ఓ వ్యాపారి ఇళ్లు, ఆయనకు...
పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, దేశంతో పోటీపడే విధంగా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం తీసుకు వచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓ...
రాష్ట్రంలో 20 ఏళ్ళ నుంచి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉందని, జగన్ సిఎం అయిన తరువాత దాన్ని నాలుగు ముక్కలు చేసి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...
ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ము, ధైర్యముంటే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో...
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ కొద్దిసేపటి క్రితం (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం 11:45 గంటలకు రాష్ట్రపతి భవన్లో భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్...
ముఖ్యమంత్రిగా కేసీఅర్ 8 ఏళ్లుగా ఉండి తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంతా మాటల గారడీ అని ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక...
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ మీద చైనా కన్ను పడింది. రుణాలు, అభివృద్ధి పేరుతో వివిధ ప్రతిపాదనల్ని చైనా పాలకులు బంగ్లాదేశ్ ముందు ఉంచుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ఇందుకు ససేమిరా అంటోంది. తాజాగా...