Friday, April 25, 2025
HomeTrending News

అది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు

రాష్ట్రంలో 20 ఏళ్ళ నుంచి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉందని, జగన్ సిఎం అయిన తరువాత దాన్ని నాలుగు ముక్కలు చేసి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సిఎం ఫాంహౌజ్ నీళ్లకు కోట్ల ఖర్చు -బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ము, ధైర్యముంటే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

తెలంగాణలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో...

14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్  కొద్దిసేపటి క్రితం (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం 11:45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్...

కేసీఅర్ కు ఓటు వేస్తె భవిష్యత్తు లేదు – షర్మిల

ముఖ్యమంత్రిగా కేసీఅర్ 8 ఏళ్లుగా ఉండి తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంతా మాటల గారడీ అని ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక...

సిఎం కు రాఖీ కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో  సిఎం  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస రాఖీలు కట్టి...

బంగ్లాదేశ్ మీద కన్నేసిన చైనా

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ మీద చైనా కన్ను పడింది. రుణాలు, అభివృద్ధి పేరుతో వివిధ ప్రతిపాదనల్ని చైనా పాలకులు బంగ్లాదేశ్ ముందు ఉంచుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ఇందుకు ససేమిరా అంటోంది. తాజాగా...

ఫ్రీడమ్ రన్…అభివృద్ధిలో తెలంగాణ పరుగు -శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని... ఈ తరుణంలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని రాష్ట్ర...

ఆర్మీ క్యాంప్​పై ఉగ్ర దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు

జమ్ముకశ్మీర్​ రాజౌరీలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్​లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ రోజు (గురువారం) వేకువజామున...

మునుగోడుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం

మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తన స్వార్థం కోసమే...

Most Read