Friday, April 25, 2025
HomeTrending News

నా మీద కుట్ర జరుగుతోంది – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలకు రేవంత్ చేతులు ఎత్తేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గెలుస్తాం అని చెప్పాలి కానీ...ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. మునుగోడు...

కాశ్మీర్ లో వలస కార్మికుడి హత్య

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. బండిపొర జిల్లాలోని సొద్‌నార సంబాల్‌ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు పోలీసులు...

పాకిస్తాన్ లో పట్టు కోసం చైనా పాట్లు

చైనా  PLA సైన్యం బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కోసం రహస్య క్షిపణి బంకర్‌ను నిర్మిస్తోంది. పర్వతాల్లో గుహను తయారు చేసి మిస్సైల్ షెల్టర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్మాణం సింధ్‌లోని నవాబ్‌షా, బలూచిస్థాన్‌లోని...

రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !

నా దగ్గర రెండు వ్రాతప్రతులున్నాయి. అవి, ఒకటి - మూడు వందల యాభై ఏళ్ళ మద్రాసు చరిత్ర! మరొకటి - శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారి గురించి. నాకంటూ ఉన్న పుస్తకాల ఆస్తిపాస్తులలో తాజాగా సంపొదించుకున్న ఈ...

తెలంగాణలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావుకు, ఎమ్మెల్సీ కవిత రాఖీ...

ఈడీ విచారణకు సుజనా

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య సభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి.బ్యాంక్ లను మోసం చేసిన కేసులో  చెన్నై లోని ఎన్ఫోర్స్మెంట్ కోర్టు కు నేడు హాజరయ్యారు.  400 కోట్ల రూపాయల మేర...

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు...

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ఆర్థిక...

మహారాష్ట్రలో వ్యాపారి ఇంట్లో నోట్ల కట్టలు

మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కళ్లు చెదిరేలా కట్టకట్టలుగా డబ్బు.. బంగారం బయటపడ్డాయి. పన్నుఎగవేత ఆరోపణలు రావడంతో జాల్నాలోని ఓ వ్యాపారి ఇళ్లు, ఆయనకు...

ఇంటింటా వెలుగులు నింపాలనే: సిఎం

పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, దేశంతో పోటీపడే విధంగా  వారిని తీర్చిదిద్దాలనే  ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం తీసుకు వచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓ...

Most Read