హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, మునుగోడు ఎమ్మెల్యే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు కదుపుతోంది. ఈ...
విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంట్ ను ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తూ, విద్యా సంస్థలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలో జమ చేస్తోన్న ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు... ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లో ఏడాదిలోగా నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏళ్ల తరబడి...
ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫ్యకీరప్ప వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన i-TDPofficial సోషియల్ మీడియా నుండి వైరల్...
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు 8 వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రి...
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని...
తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిందే దివంగతనేత వైఎస్సార్ అని, జగన్ పార్టీ పెట్టగానే అందులో చేరానని.. తానెప్పుడూ...