వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తరహాలో రైతులకూ ఓ కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు సలహాలు సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ...
భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు కామన్ వెల్త్ గేమ్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణ పతకం సాధించింది. నేడు జరిగిన ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్లీ పై...
మద్రాసు మహానగరంలో పాండిబజార్, ఎలియట్స్ బీచ్ తీరం, తిరువాన్ మ్యూర్ సముద్రతీరం, మెట్రో రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో ఆ సంగీత బృందాన్ని స్దానికులు చూసే ఉండొచ్చు. వారాంతంలో సాయంత్రాలు, అలాగే ఇతర ముఖ్యమైన...
మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్...
శివసేన పార్టీ, గుర్తు వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. శివసేన పార్టీ మాదంటే మాదని ఏక్నాథ్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు వాదిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక...
కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు...
విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిడిపిలో వ్య్వవసాయం వాటా 35శాతం పైనే ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే...
నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తి వేసిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. నేడు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లో జరిగిన్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్త్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ...