Thursday, April 24, 2025
HomeTrending News

9 నుండి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...

ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసనల హోరు

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌ల మంటపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లకు దిగుతోంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు హస్తం నేతలు ర్యాలీ...

మీ డిక్లరేషన్ మర్చిపోయారా? : శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని,  బాబు జనతా పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు బిజెపి నేతలు కేవలం చంద్రబాబు...

యాదాద్రిలో మంత్రి  రోజా వరలక్షీ వ్రతం

Varalakshi Vratam:  ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలంగాణలోని యాదాద్రి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా...

వీఆర్ఓ ల కేటాయింపు ప్రక్రియ పూర్తి

కొద్ది రోజులుగా వివాదాస్పందంగా ఉన్న వీఆర్ఓ ల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.  వీఆర్ఓ లను వివిధ శాలకు కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా జరిగింది. మొత్తం 98 శాతం మంది వీఆర్ఓ...

భరత్ కు మంత్రి పదవి: జగన్ హామీ

వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ ను గెలిపిస్తే మంత్రిపదవి ఇచ్చి ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గమని బీసీలకు...

తప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ వీడియో మార్ఫింగ్ అని...

సైబర్ క్రైమ్ అంతు చూడాలి – సిఎం కెసిఆర్

సంక‌ల్పంతో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నిర్మించామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బంజారాహిల్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి...

8న రాజగోపాల్ రెడ్డి రాజీనామా

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఈ నెల 7 వరకు స్పీకర్ అందుబాటులో వుండరని అసెంబ్లీ అధికారులు ఆయనకు...

శివసేన వ్యవహారంపై 8న సుప్రీం నిర్ణయం

శివసేన పార్టీ మాదంటే మాదని ఏక్‌నాథ్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు వాదిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమదే అసలైన శివసేన అంటూ, విల్లు-బాణం గుర్తు...

Most Read