Friday, April 25, 2025
HomeTrending News

పిడుగుపాటు నుంచి రక్షణకు సూచనలు

అమెరికాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. రాజధాని వాషింగ్టన్ డిసి లో శ్వేత సౌధానికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హటాత్ పరిణామానికి చుట్టూ పక్కల...

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉభయసభల ఎంపీలు పార్లమెంట్ భవన్‌కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీలు క్యూ లైన్‌లో నిలుచున్నారు. అందరికంటే ముందే పోలింగ్ సెంటర్ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...

సంక్షేమం ప్రజలకు వివరించండి: సిఎం

వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మనం చేస్తోన్న మంచిని  ప్రజలకు విపులంగా చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాజాం అసెంబ్లీ నేతలను కోరారు. నియోజకవర్గ ముఖ్య...

కాంగ్రెస్ కు మరో షాక్… దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కొద్దిసేపటి క్రితం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు....

21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. బిజెపి లో చేరే అంశంపై చర్చించి నట్టు తెలిపారు. ఢిల్లీ లోని తెలంగాణ...

రాజీవ్ గౌబాకు మరో ఏడాది పొడగింపు

కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా ప‌దవీకాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మరో ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్‌ కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు. 30 ఆగ‌స్టు,2021తో ఆయ‌న ప‌ద‌వీ...

భారీ పెట్టుబడులే లక్ష్యం: అమర్ నాథ్

ప్రజలకు హానిచేయని పరిశ్రమల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, ఏ అవకాశాన్నిరాష్ట్రం వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి...

వరద సాయం కోసమే అమిత్ షాతో భేటి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఈ రోజు ఢిల్లీ లో కలిశారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ...

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో...

చైనా దూకుడు.. తైవాన్ వార్నింగ్

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఈ రోజు చైనాకు గట్టి సందేశం పంపారు. ‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను...

Most Read