Friday, April 25, 2025
HomeTrending News

వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే నంబర్ ప్లేట్

ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాహనాన్ని, మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సులువుగా కొనుగోలు చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ (బీహెచ్ ‘భారత్ సిరీస్’)ని...

కేస్లాపూర్‌లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం తమ ఆరాధ్య దేవునికి ప్రత్యేక...

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు బంగారు కిరీటం

రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి క‌ల్యాణోత్స‌వంలో మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ కొత్త...

అడవిలో ఆగిన రైలు..పోలీసు తనిఖీలు.. మహిళకు గుండెపోటు

అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు. అడవి(Forest) ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూ లేని ప్రదేశం. కిటికిలో నుంచి చూస్తే.....

డొంక తిరుగుడు ఎందుకు?: అంబటి ప్రశ్న

పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం పేరు మార్చుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వారాహి అనేది అమ్మవారి రూపమని, దశావతారాలలో అది ఒక అవతారమని, అలాంటి పేరుపెట్టుకున్న...

వారాహిని ఆపి చూడండి: పవన్ సవాల్

రాష్ట్రంలో జనసేన పార్టీని అధికారంలో తీసుకు వచ్చే వ్యూహం తనకు వదిలేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని, దానికి...

లంబసింగి చారిత్రక ప్రదేశం : రోజా

టూరిజంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా సింహాచలం దేవస్థానానికి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని...

జగన్ హయంలో పల్నాడు అభివృద్ధికి జీవం: కాసు

పల్నాడులో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. బ్రహ్మారెడ్డి ఇన్ ఛార్జ్ గా వచ్చిన తర్వాతే ఈ గొడవలు...

బాధితులకు మంత్రి అంబటి, ఎమ్మెల్యేల పరామర్శ

శుక్రవారం రాత్రి పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల్లో గాయపడి, నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హస్పటలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను రాష్ట్ర జనవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు,...

70కి చేరిన కల్తీ మద్యం మరణాల సంఖ్య

బీహార్‌ రాష్ట్రం సరాన్‌ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయానికి మొత్తం మృతుల సంఖ్య...

Most Read