Friday, April 25, 2025
HomeTrending News

ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ...

నాటా సభలకు సిఎంకు ఆహ్వానం

వచ్చే ఏడాది జరిగే తెలుగు మహాసభలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని నాటా కార్యవర్గ సభ్యులు ఆహ్యానించారు. 2023 జూన్‌ 30 – జులై 02 వరకు డాలస్‌లోని...

తెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు

రాష్ట్రంలో అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించ నున్నట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు, క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ...

థాయిలాండ్ నౌక మునక..సైనికులు క్షేమం

థాయిలాండ్ నౌకాద‌ళానికి చెందిన నౌక ఒక‌టి గ‌ల్ఫ్ ఆఫ్ థాయిలాండ్‌లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌక‌లో ఉన్న సుమారు వంద మంది నావికుల‌ను ర‌క్షించారు. భారీ తుఫాన్ రావ‌డం వ‌ల్ల గ‌ల్ఫ్...

ఒకే విషయంలో పవన్ కు ఏకాభిప్రాయం : సజ్జల

తమను అధికారంలోకి రాకుండా చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పెన్షన్ తీసుకుంటున్న 60 లక్షల మంది అవ్వాతాతలు, 30లక్షలమంది అమ్మ ఒడి లబ్దిదారులు, మరో...

ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో...

రేపేంటో ఆలోచించుకోండి: నక్కా హెచ్చరిక

మాచర్లలో జరిగిన దమనకాండ-దహన కాండ కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని, కొంతమంది పోలీసు అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  ఆరోపించారు. ఈ ఘటనపై తాము డిఐజిని...

బిఆర్ఎస్ పేరు మార్పుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

ఢిల్లీ హైకోర్టు లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన కేసులో ఈ రోజు వాదనలు జరిగాయి. రేవంత్ రెడ్డి వేసిన కేసుపైన మీకు ఏ శాఖల పైన...

ఖతార్ ఫిఫా వినోదం… విషాద మరణాలు  

ఖతార్ లో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాలతో ఆదివారం జిల్లా కేంద్రం జగిత్యాలలో శివసాయి ఫంక్షన్ హాల్ లో ఖతార్ ఫిఫా గల్ఫ్ అమరుల స్మారక సమావేశం...

తెలంగాణ రైతాంగానికి.. ఈ నెలాఖరు నుంచి రైతుబంధు

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్...

Most Read