Sunday, September 13, 2026
HomeTrending News

ఇది సామాజిక కేబినెట్: సజ్జల

Social Justice: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి కేబినెట్లో 68 శాతం మంది ఈ వర్గాల వారికి చోటు కల్పించామని ప్రభుత్వ...

వైభవంగా సీతారాముల కల్యాణం

భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు....

అంబటి రాంబాబు, రోజాలకు చోటు

New List: రాష్ట్ర మంత్రి వర్గంలో అంబటి రాంబాబు, ఆర్కే రోజాలకు చోటు దక్కింది.  నేటి ఉదయం నుంచి బైటకు వచ్చిన జాబితాలో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొడాలి...

రాజీనామాలకు ఆమోదం; రాత్రికి కొత్త జాబితా

Not yet:  మంత్రివర్గం కూర్పు ఇంకా పూర్తి కాలేదని, కసరత్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిఎం జగన్ తో సమావేశం ముగిసిన తరువాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ...

ధర్మాన, కాకాణిలకు చోటు: బాలినేనికి నో?

New Cabinet: సీనియర్ రాజకీయ నేత ధర్మాన ప్రసాదరావుకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కు చుక్కెదురైంది....

సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః" సామాజిక విలువను తుచ...

సిఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Srirama Navami Wishes: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు...

ప్లాస్టిక్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు

నిత్యజీవితంలో ప్లాస్టిక్ అవసరాలు పెరగడంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా అధికమయ్యాయని, ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన, వస్తువుల తయారీపై 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' (సీపెట్)లో...

ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వాముల వారి ఎదుర్కోలు మహోత్సవం శ‌నివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వ‌హించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు ఈ ఉత్స‌వంలో పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకుని...

మూడు రోజుల్లో వంతెన మాయం

Bihar Bridge Thieves : బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల...

Most Read