Sunday, September 6, 2026
HomeTrending News

చెన్నై కు నారాయణ!

Narayana free: పదో తరగతి ప్రశానాపత్రాల లీకేజీ కేసులో నిన్న అరెస్టయిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు  నేటి తెల్లవారుజామున బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా...

అసని ఎఫెక్ట్: ఇంటర్ పరీక్ష వాయిదా

Exams postponed: అసని తుపాను కారణంగా నేడు (బుధవారం, మే 11న) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 25న నిర్వహిస్తామని...

సంబంధం ఉన్నందునే అరెస్ట్ : అంబటి

with Proofs: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉందని, అందుకే నారాయణను అరెస్టు చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం...

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల‌ వేలా‌నికి నోటి‌ఫి‌కే‌షన్‌

Rajiv Swagruha Flats : హెచ్‌‌ఎం‌డీఏ పరి‌ధి‌లో ఈ–వేలం.. జిల్లాల్లో బహి‌రంగ వేలం తెలం‌గాణ రాజీవ్‌ స్వగృహ కార్పొ‌రే‌షన్‌ లిమి‌టెడ్‌ ఫ్లాట్ల వేలా‌నికి సర్వం సిద్ధ‌మైంది. బండ్ల‌గూడ, పోచా‌రం‌లోని ఫ్లాట్ల వేలా‌నికి హెచ్‌‌ఎం‌డీఏ...

నారాయణపై ఎప్పటినుంచో కక్ష: బాబు

We condemn:  మాజీ మంత్రి నారాయణ అరెస్టును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ అరెస్ట్ అక్రమమని, కక్ష పూరితంగా చేశారని మండిపడ్డారు. అసలు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు...

చట్టం తన పని చేసుకుపోతుంది: బొత్స

Law takes....: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు – మంత్రి హరీష్

మానుకోట ఉద్యమాన్ని దశ-దిశ తిప్పడంలో పోరాడిందని, తెలంగాణ వచ్చింది కనుకనే...మాను కోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మానుకోటలో 550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్తాపన చేసుకోవడం చిన్న...

తైవాన్ గగనతలంలో చైనా దుస్సాహసం

కొద్దిరోజులుగా తైవాన్ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న చైనా ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తైవాన్ జలసంధిలో ఆ దేశానికి దగ్గరగా యుద్ధ నౌకలు పంపి అలజడి సృష్టించిన చైనా... అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా...

మూల్యం చెల్లిస్తారు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

Pay price: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.  జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అక్రమ...

నాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ తెలంగాణ – మంత్రి నిరంజన్

Ista Congress :  ప్రపంచ ఆకలి తీరాలని, రైతుకు నాణ్యమైన విత్తనం అందాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, 2 బిలియన్లకు పైగా...

Most Read