Sunday, September 13, 2026
HomeTrending News

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

రాజ్యసభ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో ఉత్కంఠకు కారణమయ్యాయి. కాంగ్రెస్ - బీజేపీ మధ్య హోరా హోరీగా సాగాయి. వరుస ఫిర్యాదులతో పోలింగ్ ముగిసినా.. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. రాజస్థాన్ లో...

పాత బస్సు.. ఇప్పుడు తరగతి గది!

విద్యార్థులకు కాలేజీ ఇష్టమే. అక్కడున్న వాతావరణమూ ఇష్టమే. అక్కడ పరిచయమయ్యే స్నేహితులూ ఇష్టమే. కానీ చాలా మందికి తరగతి గది ఇష్టముండదు. ఈ కారణంగా క్లాసులు కట్ చేసి కాలేజీ క్యాంటీన్లోనో లేక ఏదో...

భారత్ రాష్ట్రీయ సమితి..19న నిర్ణయం

Bharat Rashtriya Samithi : కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి(BRS) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరు రిజిస్టర్...

మంచిర్యాల జిల్లాలో అటవీ భూముల వివాదం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కోయపోచగూడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం కవ్వాల్ పులల అభయారణ్యం సరిహద్దుకు ఆనుకుని ఉంది. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో అంతకు ముందు ఎలాంటి ఆక్రమణలు,...

వియత్నాం యుద్దానికి 50 ఏళ్ళు

50 Years Vietnam War : యాభై ఏళ్ళ క్రితం ఇదే జూన్ ఎనిమిదో తేదీన (1972) వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ అనే గ్రామంలో చిన్నపిల్లలు భయపడుతూ పరుగులు తీశారు. వారి వెనుక...

ప్రొఫెషనలిజంతో ఆదాయాలు పెంపు : సిఎం

Income Sources: తొలివిడత భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

మహిళా దర్బార్ మంచిదే – కాంగ్రెస్

Mahila Darbar : జూబ్లీ హిల్స్ పబ్ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి గీతారెడ్డి,...

కృష్ణా డెల్టాకు నీరు విడుదల

Water for Kharif: నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాను ప్రమాదాలు ఉంటున్నాయి కాబట్టి కృష్ణా డెల్టా ఖరీఫ్ సీజన్ కు నీటిని ముందుగానే విడుదల చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి...

కేసీఆర్ పాలనలో రౌడీ రాజ్యం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై.... రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు....

ప్రజల పక్షమే ఉంటాను – తమిళి సై

తనను ఆపే శక్తి ఎవరికీ  లేదని గవర్నర్  తమిళి సై  అన్నారు. మహిళా దర్బార్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహిళా దర్భార్ ను ఈ...

Most Read