తెలంగాణ యువతకు అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండాలన్న సంకల్పం ఎప్పటిలాగే సాకారం అయింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మార్గదర్శనం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు నాయకత్వ ప్రతిభ-చొరవ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే...
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ...
తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడరు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే...
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంక్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. పారదర్శకంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని...
బిజెపి నేత, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన B. రామచంద్రయాదవ్ కు Y ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక భద్రతా సిబ్బంది పుంగనూరుకు చేరుకుంది. ప్రభుత్వ...
శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్ కెమెతో చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ జరిపిస్తామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ వీడియో హైదరాబాద్ నుంచి అప్...
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి పీవీఎన్ మాధవ్ ను మరోసారి గెలిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. మాధవ్ కు మద్దతుగా నేడు విశాఖపట్నం నార్త్...
ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 1 లక్ష ఆర్థిక సాయం చేసేవారని, కెసిఆర్ ప్రభుత్వం ఆ పథకాన్ని కనుమరుగు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి మండిపడ్డారు....
ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. గతంలో ఉన్న...