Saturday, September 12, 2026
HomeTrending News

రైతు భరోసా సాయం విడుదల

Raithu Bharosa disbursed: వైయ‌స్ఆర్‌ రైతు భరోసా- పిఎం కిసాన్  యోజన  పథకం కింద ఆర్ధిక సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...

ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై దుమారం

attacks on NTR Statues:  రాష్ట్రంలో రెండుచోట్ల జరిగిన ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి ఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీకి...

పది వేల కోట్లతో అమరావతి అభివృద్ధి: సోము

Amaravathi Capital: తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఒక దశ-దిశా లేకుండా...

లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు

Protest Against Lockdown : యూరోపియన్​దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు వైరస్​ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్​డౌన్​ విధించడంతోపాటు కఠిన ఆంక్షలు పెడుతుండగా.. పౌరులు వాటిని ఒప్పుకోవడంలేదు. లాక్​డౌన్​ రూల్స్, కరోనా ఆంక్షలను...

G.O 317 తక్షణమే నిలిపివేయాలి-జీవన్ రెడ్డి

GO 317 Jeevan Reddy : G.O 317 తక్షణమే నిలుపుదల చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యోగుస్తులు, ఉపాధ్యాయులకు స్థానికతను పరిరక్షింపబడే విధంగా రూపొందించిన...

రైతు భరోసా: మూడో ఏడాది మూడో విడత

Bharosa to Farmers: వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1,036 కోట్ల సాయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఆదిలాబాద్‌ సీసీఐ పున:ప్రారంభించాలి-కేటీఆర్‌

Adilabad Cci : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్...

నేటి నుంచి పిల్లలకు టీకా

పిల్లలకు కొవిడ్‌ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్‌...

సిఫార్సు లేఖలు వద్దు: వైవీ విజ్ఞప్తి

Vaikuntha Darshan - No Letters: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు...

బాబు ఉచ్చులో పడొద్దు: రాధాకు వెల్లంపల్లి సలహా

Vellampalli to Vangaveeti: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని వంగవీటి రాధాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సలహా ఇచ్చారు.  రాధా కార్యాలయం మెయిన్ రోడ్డు మీదే ఉంటుందని, అక్కడ కారు...

Most Read