Protest Against Lockdown :
యూరోపియన్దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు వైరస్ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్డౌన్ విధించడంతోపాటు కఠిన ఆంక్షలు పెడుతుండగా.. పౌరులు వాటిని ఒప్పుకోవడంలేదు. లాక్డౌన్ రూల్స్, కరోనా ఆంక్షలను...
GO 317 Jeevan Reddy :
G.O 317 తక్షణమే నిలుపుదల చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యోగుస్తులు, ఉపాధ్యాయులకు స్థానికతను పరిరక్షింపబడే విధంగా రూపొందించిన...
Bharosa to Farmers: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1,036 కోట్ల సాయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
Adilabad Cci :
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్...
పిల్లలకు కొవిడ్ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్...
Vellampalli to Vangaveeti: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని వంగవీటి రాధాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. రాధా కార్యాలయం మెయిన్ రోడ్డు మీదే ఉంటుందని, అక్కడ కారు...
No early election: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కేడర్ ను కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికలంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదేళ్ళుకాలం...
CM Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు, సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, వైజాగ్...
32వ విజయవాడ పుస్తక మహోత్సవం నేడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్ర...