Thursday, March 20, 2025
HomeTrending News

అది మీవల్ల కాదు: పవన్ వ్యాఖ్యలపై పేర్నికౌంటర్

పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని  ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెప్పారని, కానీ దానికోసం ఆయన చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని...

ప్రశ్నాపత్రాల కేసు సిట్ కు అప్పగించడంపై బీజేపీ అభ్యంతరం

టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో...

కులాల చుట్టూ పవన్ రాజకీయం: కారుమూరి

పవన్ కళ్యాణ్  ఎప్పుడూ కులాల చుట్టూనే రాజకీయాన్ని తిప్పుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు. జనసేన పార్టీకి ఓ దశ, దిశా లేకుండా పోయిందని,  ఇప్పుడు కూడా...

26న మహారాష్ట్రలో బిఆర్ఎస్ బహిరంగ సభ

మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26 న బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున...

కోటంరెడ్డి నమ్మక ద్రోహి: అంబటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు నేడు మొదలయ్యాయి.  తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ అసమ్మతి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో ప్లే...

నాకు ‘కాపు’ కాయండి: పవన్ విజ్ఞప్తి

తమను 175 సీట్లలో పోటీ చేయాలనే హక్కు వారికి ఎక్కడిదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. దమ్ము, మగతనం అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన...

టీఏస్ పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్ సీరియస్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలు రావడం పై సీరియస్ గా స్పందించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. టీఏస్ పీఎస్సీ సెక్రెటరీ...

ఆన్ లైన్ లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు

బాస‌ర, మార్చి 14: ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని...

Manoj Kumar Jha : లోకమత్ ఉత్తమ పార్లమెంటరీయన్ గా మనోజ్ ఝా

ప్రముఖ మీడియా సంస్థ లోక్ మత్ ఢిల్లీలో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించింది. సదస్సు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా  లోకమత్ సంస్థ 2022 సంవత్సరానికి గాను...

V6, వెలుగు మీడియా సంస్థలపై BRS ఫత్వా

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న V6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా...

Most Read