Tuesday, February 25, 2025
HomeTrending News

సూపర్ సిక్స్- షణ్ముఖ వ్యూహం అంశాలతో మేనిఫెస్టో

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కూటమిగా జట్టు కట్టామని, కేంద్రం నుంచి సహకారం మెండుగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుజాతికి  పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోనే ముందుకు వచ్చామన్నారు....

మాది ప్రోగ్రెస్ రిపోర్ట్ – బాబుది బోగస్ రిపోర్ట్: సిఎం జగన్

నాయకుడంటే ప్రజలకు విశ్వాసం ఉండాలని, హామీ ఇస్తే అమలు చేస్తాడన్న నమ్మకం కలగాలని... ఈ విషయంలో ఎవరు ఎలాంటి నాయకుడో ఆలోచించిన తర్వాత మాత్రమే ఓటు వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్...

మల్కజ్ గిరిపై ప్రధాన పార్టీల గురి

దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ నియోజకవర్గముగా మల్కజ్ గిరి పేరొందింది. 31 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ లోక్ సభ నియోజకవర్గాన్ని మినీ భారత్ అని కుడా అంటారు....

17 లోక్‌సభ స్థానాల్లో 625 మంది అభ్య‌ర్థులు

తెలంగాణాలో లోక్ సభ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేటితో గడువు ముగిసింది. పోటీలో ఉన్న వారి వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మెద‌క్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 53 మంది, అత్య‌ల్పంగా ఆదిలాబాద్...

గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు…నోటీసులు

కేంద్రహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే చేశారు. ఇదే వ్యవహారంలో తెలంగాణ డిజిపి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిలకు కూడా...

దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారం: ధర్మాన

భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని దీన్ని తాము అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు....

బాబును నమ్మితే గోవిందా గోవింద!: చోడవరం సభలో జగన్

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు- బాబుకు ఓటేస్తే ఆ పథకాలకు ముగింపు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో...

పెన్షన్ పంపిణీలో మళ్ళీ కుట్రలు : బాబు ఆగ్రహం

పెన్షన్ల పంపిణీలో మరోసారి కుట్రలకు తెరతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని...దీనికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వైసీపీ తీరుతో 33 మంది వృద్ధులు...

యుపిలో బిజెపికి ఎదురుగాలి

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ జరిగింది. రెండు విడతల పోలింగ్ సరళి విశ్లేషిస్తే విస్తు గొలిపే అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కమలానికి...

రిజర్వేషన్లకు సంఘ్ పరివార్ మద్దతు – మోహన్ భగవత్

బిజెపి - కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే అబ్...

Most Read