Saturday, April 26, 2025
HomeTrending News

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని...

BC Welfare: పేరుకే పదవులిచ్చారు: బాబు

జగన్ ప్రభుత్వం పేరుకే బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్రకులాల వద్దే పెట్టుకున్నారని.... బిసిలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత కోల్పోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. మూడున్నరేళ్లలో బిసి...

భారత్ జోడో యాత్రలో.. స్వర భాస్కర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోంది. 83వ రోజు పాద‌యాత్ర‌లో ఈ రోజు (గురువారం) బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్‌, ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హ‌రీష్...

మహిళా లోకానికి స్ఫూర్తి ఈశ్వరీబాయి – కెసిఆర్

దళితులు,అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని ( డిసెంబరు 1 ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్...

YSRCP: 7న విజయవాడలో ‘జయహో బిసి’

అధికారానికి ఒక ఆకారం అనేది ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారని అధికారాలు, నిధులు ఇవ్వడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను...

అర్బన్ ఎకో పార్క్ లో… బర్డ్స్ ఎన్ క్లోజర్

దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి...

కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల భూములు – వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. గవర్నర్ తో భేటీలో పాదయాత్ర వివరాలు, తెరాస నేతలు కల్పిస్తున్న అడ్డంకులు తదితర అంశాలు...

ఈడీ, సీబీఐలకు భయపడేది లేదు -కవిత

రాష్ట్రానికి మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజమని,...

Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.... అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు గానీ ఎప్పుడూ మాట్లాడలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం...

వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం...

Most Read