Wednesday, April 30, 2025
HomeTrending News

అంబెడ్కర్ విగ్రహం పెట్టె వరకు పోరాటం – విహెచ్

నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పెరు పెడితే బాగుంటుందని పీసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం వల్లనే అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడిన...

ప్రజల మద్దతు ఉంటే బౌన్సర్లు ఎందుకు: కొలుసు

అమరావతి పాదయాత్ర పేరుతో చంద్రబాబు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్ధసారథి ఆరోపించారు. రాజధాని ప్రాంతం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్ గా ప్రకటించి అక్కడ ఎలాంటి...

నిర్బంధ విద్యతోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన – మంత్రి ఎర్రబెల్లి

చదువుకునే వయసు పిల్లలు కచ్చితంగా స్కూల్ లో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా నిర్బంధ విద్యను అందించాలన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ...

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోవాలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో కాంగ్రెస్ నేత మైఖేల్...

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ళ జైలు శిక్ష

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సిబిఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన  ఆమెకు ఈ శిక్ష పడింది. ...

బాబూ అసెంబ్లీకి రా: అంబటి విజ్ఞప్తి

పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు గాను చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.  డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టుకు...

చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులవే : మంత్రి తలసాని

చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం...

పూంచ్ లో బస్సు ప్రమాదం..11 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు.   పూంచ్ జిల్లాలోని సావ్జియాన్  నాలా వద్ద...

ఉజ్బెకిస్తాన్ సదస్సులో భారత ప్రాధాన్యాలపై సర్వత్ర ఆసక్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్‌లోని స‌మ‌ర్‌ఖండ్‌లో షాంఘై కో-ఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్సీవో) స‌ద‌స్సు సెప్టెంబ‌ర్ 15,16 తేదీల్లో జ‌రుగ‌నున్న‌ది. ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజ‌రు కానున్నారు....

గుజరాత్‌ కు సెమీకండక్టర్ ప్లాంట్…మహారాష్ట్రలో దుమారం

సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ గుజరాత్ కు తరలిపోవటంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకనాథ్ షిండే అసమర్థత వల్లే ఈ ప్లాంట్ మహారాష్ట్రకు దక్కలేదని ఆవేదన...

Most Read