సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్...
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు....
2014 నవంబరు 13వ తేదీ ప్రత్యేకమే ఆ ఇద్దరికీ....ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా...అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్...
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఆయన సోదరుడు ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత ఉపఎన్నికలు,...
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ యూయూ లలిత్. ...
ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ఏడు సంవత్సరాల...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగాయి. ఈ రోజు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దీదీ నూతనంగా తొమ్మిది మందికి స్థానం కల్పించారు. బీజేపీ నుంచి...
దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు....
గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వమని, తాము బాగుంటే చాలని వారు అనుకునే వారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో డీపీటీ...