ఉద్యోగుల కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచుతూ...
ఉద్యోగులు భావోద్వేగంతో, ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్ళవద్దని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)...
Airports in all districts: వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్పోర్టు అనేది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని...
We are alert: రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తనీరు హరీష్ రావు వెల్లడించారు. ‘ఇంటింటికీ ఆరోగ్యం’ పేరుతో ఈ సర్వే నిర్వహిస్తామని....
Reconsider on Strike: ఉద్యోగులను మోసం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వారిని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు....
We Support: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు చేసే పోరాటానికి బిజెపి సంపూర్ణ...
Make it fast: జూన్ నాటికి డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రమ్...
Gas Insulated Sub Station: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి. జగదీశ్...
Akhilesh response: బిజెపిలో చేరిన ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ కు ఆమె బావ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అపర్ణా నేటి ఉదయం ఢిల్లీ...
Understand the Situation: రాష్ట్రంలో ఆదాయాలను, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పీఆర్సీ రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్నారు....