Saturday, September 12, 2026
HomeTrending News

29 గ్రామాలూ ఉండాల్సిందే: సోమిరెడ్డి

Amaravathi Corporation: అమరావతి కార్పొరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం అమరావతి మున్సిపల్ క్యాపిటల్...

అంగన్వాడీలకు అరుదైన గౌరవం

Anganwadis : అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత...

వైష్ణోదేవి దర్శనానికి భక్తులకు అనుమతి

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎడతెరిపి లేని స్నోఫాల్ తో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు కమ్ముకోవటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాలు రద్దవుతున్నాయి. చాల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా...

ఉద్యోగ సంఘాలతో నేడు సిఎం భేటీ

PRC on Today?: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల...

బండి సంజయ్ విడుదల

కొద్దిసేపటి క్రితం (బుధవారం సాయంత్రం) కరీంనగర్ జైలు నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్ పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం...

గులాబి దుస్తుల్లో కొందరు పోలీసులు – బిజెపి

కరీంనగర్ పోలీస్ కమిషనర్,  IPS అధికారి అయిఉండి ఖాకీ దుస్తులు వదిలి గులాబి దుస్తులు వేసుకున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, ఇప్పటికే...

మోడీది సేల్స్ మెన్ పాలన – కేటిఅర్

Narendra Modi Salesmen : రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సా కరమైన, హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. నడ్డా...

విద్యార్ధులకు అనుగుణంగా వసతులు: సిఎం

CM Review on Education: నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ప్రధాని మోడీకి నిరసన సెగ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన ఈ రోజు అర్థాంతరంగా వాయిదా పడింది. పంజాబ్లోని ఫిరోజ్ పూర్ లో ఈరోజు మోదీ 42 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి...

బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి ఊరట లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్...

Most Read