Monday, September 14, 2026
HomeTrending News

నామినేటెడ్ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేష్....

యాసంగి వరి సాగు 13 వేల ఎకరాలే

Yasangi Paddy Cultivation  : తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొనమని కేంద్రం చేతులెత్తేసింది. రైతేమో నష్టపోవద్దాయే! సాటి రైతుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ బాధేంటో తెలుసు. అందుకే, ఈ సీజన్‌లో వరి...

వరంగల్ కు ఐటి దిగ్గజం జెన్పాక్ట్

తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది....

ప్రభుత్వ గుర్తింపు కోసం తాలిబాన్ల యత్నాలు

The Talibans Efforts For Government Recognition : ప్రపంచ దేశాల గుర్తింపు లేకపోవడంతో తాలిబన్లకు కష్టాలు పెరుగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. దేశంలో ద్రవ్యోల్భణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు...

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

Grain Procurement In Telangana : రికార్డు స్థాయిలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు మంత్రి గంగుల, ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన పౌరసరఫరాల శాఖ వానాకాలం కొనుగోళ్లలో ఆల్...

యాదాద్రి పనుల పురోగ‌తిపై సమీక్ష

యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో...

వ్యవసాయానికి ఫ్లిఫ్ కార్ట్ తోడ్పాటు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని  రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు.  రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను...

కరోనా వల్లే సాధ్యం కావడంలేదు : సజ్జల

PRC may be on Monday: ఉద్యోగులకు 34శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కరోనా వల్ల ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, అందుకే...

అది తెలుగుదేశం పార్టీ సభ: బొత్స

It's TDP Meeting: తిరుపతిలో రేపు జరగనున్నది ముమ్మాటికీ రాజకీయ సభ... తెలుగుదేశం పార్టీ సభ... అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం నడిపిస్తున్నదే చంద్రబాబు...

అభివృద్ధిపై దృష్టి పెట్టండి : లోకేష్ సూచన

Vizag - IT: విశాఖపట్నం అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి సూచించారు. ‘దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు...

Most Read