ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి ప్రయత్నించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పిలుపు ఇచ్చారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి...
Surprise Inspection ఆరోగ్య మంత్రి హరీశ్రావు సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని...
హైదరాబాద్ పాత నగర ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను (Bonalu) వైభవంగా నిర్వహిస్తామని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు. సుల్తాన్షాహీ శ్రీ జగదాంబ ఆలయంలో ఈ రోజు...
Heavy Rains Delhi : దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం...
రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గిచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం...ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం...
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ రాజధాని టోక్యో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాసభారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం...
దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బీఏ.4, బీఏ.5లను కేసులు వెలుగు చూశాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ...
తెలుగు సమాజంలో వ్యక్తులే సంస్థలుగా పనిచేసిన యోధులు కొందరున్నారు. అటువంటి వారిలో జనవరి 31న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసిన ప్రసిద్ధ ఛాయా చిత్రకారులు గుడిమళ్ళ భరత్ భూషణ్ ఒకరు. ఫొటోగ్రఫీలో...
CM Jagan Busy: దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పలువురు పారిశ్రామిక త్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను...
AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ...