Sunday, September 13, 2026
HomeTrending News

మీకు బాధ్యత లేదా? తమ్మినేని ప్రశ్న

కోనసీమ జిల్లాకు డా. అంబేద్కర్ పేరు వద్దని  ప్రకటించే దమ్ము ఏ పార్టీకైనా ఉందా అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అక్కడ ఇష్టం లేకపోతే తమ శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్-...

ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టిస్తాం : ఎండీ స‌జ్జ‌నార్

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామ‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్‌ను స‌జ్జ‌నార్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న...

తెలంగాణలో ష్నైడర్ ఎలెక్ట్రిక్ విస్తరణ

తెలంగాణలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లో సమావేశమైన ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్...

అమలాపురం గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

Govt. failure: కోనసీమ జిల్లాకు ప్రత్యేక విధానాన్ని ఎందుకు అమలు చేయాలసి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త జిల్లాలు ప్రకటించినప్పుడే  మిగతా జిల్లాలతో  పాటే కోనసీమకు కూడా...

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు బుధవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు...

ప్రధాని పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో పోలీసులు ట్రాఫిక్‌...

సైకిల్ ఎక్కిన కపిల్ సిబాల్

కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కిన కపిల్ సిబాల్  సమాజ్...

అమలాపురం ఘటన దురదృష్టకరం: శ్రీకాంత్ రెడ్డి

అమలాపురం ఘటన దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పోలీసులు  సంయమనంతో వ్యవహరించటం అభినందనీయమన్నారు. కోనసీమను అంబేద్కర్ కోససీమ జిల్లాగా మార్చమని ప్రతి ఒక్కరూ...

ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హింస: అచ్చెన్న ఆరోపణ

Govt. sponsored:  ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను,  ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ అమలాపురం అల్లర్లు సృష్టించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, అమలాపురం...

వెయ్యి కోట్లతో తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ

Stadler Rail : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ...

Most Read