పియాజియో (Piaggio) వేహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) తయారు చేసిన ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖైరతాబాద్...
ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పించారు. వివిధ కార్పొరేషన్ లకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవులు, మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు...
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు....
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున...
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31,443 మందికి పాజిటివ్గా తేలింది. 118...
సుప్రీం కోర్ట్ తీర్పుతో నేపాల్ రాజకీయం రసకందాయంలో పడింది. రద్దైన పార్లమెంటు పునరిద్దరించాలనటంతో తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి అనుచరులు నిరసనకు దిగారు. ఖాట్మండు లో ఒలి అభిమానులు పెద్ద సంఖ్యలో...
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...
సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఏ స్టాండ్ తీసుకుందో, ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కూడా అదే స్టాండ్ తీసుకుందని, దీనిద్వారా చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ రెండు...
దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ అయిన పంబన్ పై ఈ రోజు నుండి రెండు నెలలు పాటు రైల్వే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జ్ సంబంధించిన ఇంజనీరింగు పనుల ప్రారంభం నేపధ్యంలో పంబన్ నుండి కన్యాకుమారి మీదుగా...
హుజురాబాద్ లో గతఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందని, కొంతమంది నేతలకు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన...