కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా ముప్కాల్ పంప్ హౌజ్ కు (పోచంపాడ్ ప్రాజెక్ట్) చేరుకున్న నేపధ్యంలో కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ పలు పాయింట్ల దగ్గర రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...
2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాట సంఘాల కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం నమోదుచేసిన కేసుల ఉపసంహరణకు రాష్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు....
ముందస్తు ఎన్నికల కోసమే సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఐ-ప్యాక్ కూడా గత వారం ఇచ్చిన సర్వేలో వైసీపీకి ఓటమి తప్పదని నివేదిక...
ఇళ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని భూములను సేకరించాలని, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాశాఖపై...
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, షెడ్యూల్ ప్రకారమే వెళ్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని,...
ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో తుది నిర్ణయం తీసుకునే హక్కును...
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి...
8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క...
హాంకాంగ్కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఈ విషయాన్ని లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు...
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది...