టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. పేపర్ కుట్ర దారులు...
కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనుల వేలానికి...
గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ సోదరులకు సందేశం ఇచ్చారు. "కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్...
రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఏడు లక్షల మంది గృహ సారథులు రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలను రెండు వారాల్లో సందర్శిస్తారని ప్రభుత్వ సజ్జల...
వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ నేతలంతా జైలుకెళ్ళక తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. అందుకే జగన్ ప్రభుత్వం జైళ్ళలో కూడా నాడు-నేడు కార్యక్రమం పెట్టాలని ఆలోచిస్తోందని,...
కెనడాలో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగలోని రామ మందిరం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్లోని గౌరీ శంకర్ మందిరంపై విద్వేష పూరిత...
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో వివిధ కేటగిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భర్తీకి నోటిఫికేషన్...
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జైన్కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జైన్ దాఖలు చేసిన...
ప్రజలతో తప్ప ఎవరితోనూ తనకు పొత్తులు ఉండబోవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనైనా పొత్తు ఉంటే అది ప్రజలతోనేనని.... విపక్షాల లాగా తనకు కుయుక్తులు తెలియవని,...
వైద్యశాస్త్ర చరిత్రలోనే అరుదైన సంఘటన తెలంగాణలో జరిగింది. నెల రోజులు కూడా నిండని చిన్నారికి సీపీఆర్ చేసి 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల...