లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి బుధవారం వేములవాడ, వరంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలను దుయ్యబట్టారు. ఎన్డీయే గెలుపు మొదటి మూడు విడతల్లోనే స్పష్టమైందని...
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. పార్టీలు మారిన నేతల మధ్య ప్రధానంగా ఓరుగల్లు పోరు జరుగుతోంది. బిజెపి నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య,...
ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం...
అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విమర్శించారు....
రష్యా దేశాధ్యక్షుడిగా ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రత్యేక కారు రైడ్లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్...
ఇక్కడ తుప్పుబట్టిన సైకిల్ ను రిపేర్ చేసేందుకు ఢిల్లీ నుంచి మెకానిక్ లు వచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ సైకిల్ కు హ్యాండిల్,...
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్...
మూడో దశలో మొత్తం 94 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు గంటల్లోనే సుమారు 11 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా...
కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఏపీలో అభివృద్ధి గాడిలో పడుతుందని, ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏపీ యువతలో ఎంతో సామర్ధ్యం ఉందని,...
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్ నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ న్యాయమూర్తి కావేరి...