Tuesday, February 25, 2025
HomeTrending News

కులాలు దాటి రాకపోతే ఏపీ సర్వనాశనం: పవన్

జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించి ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ కూటమి బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....

విజయవాడ వీరుడెవరో!

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడ లోక్ సభ పోరు ఒక్క ఏపీలోనే కాకుండా రాజకీయ అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తపలడుతున్నారు. 2014, 19...

విస్తరిస్తున్న పాలస్తీనా ఆందోళనలు

పశ్చిమాసియా సంక్షోభం కొత్త రూపు సంతరించుకుంటోంది. పాలస్తీనా పౌరులకు మద్దతుగా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే జరుగుతున్న ఆందోళనలు అమెరికా, యూరోప్ కు విస్తరించాయి. అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్‌కు...

నన్ను ప్రజలే రక్షించుకుంటారు

బాబు అనుకుంటే ఈ జగన్ చనిపోడని.. తనను ప్రజలు, దేవుడు రక్షించుకుంటారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. "నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక.. చంద్రబాబు దిగజారుడు...

రిజర్వేషన్లపై కాంగ్రెస్ బిజెపి రాజకీయం

సార్వత్రిక ఎన్నికలు కొత్త రూపు దాలుస్తున్నాయి. రెండు దశల పోలింగ్ ముగియగా మరో వారం రోజుల్లో మూడో దశ జరగనుంది. ఈ తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త అంశం తెరమీదకు వచ్చింది....

మోడీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం -రేవంత్ రెడ్డి

పదేళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు....

మోడీ, రేవంత్ మిలాఖాత్ – కెసిఆర్

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్‌ మిలాఖత్‌ కాకపోతే వెంటనే ఆర్‌ ట్యాక్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్‌ చేశారు....

అదీ బాబు పరిస్థితి: మోడీ ఫొటో మిస్సింగ్ పై జగన్ కామెంట్స్

మోసపు వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.  నేడు విడుదల చేసిన నిఫెస్టోలో మోడీ...

మోడీ బొమ్మ లేకుండానే కూటమి మేనిఫెస్టో

ఏపీలో కూటమిగా పోటీ చేస్తోన్న బిజెపి-తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టో విడుదలతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మోడీ బొమ్మ లేకుండా, బిజెపి హామీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టోగానే దీన్ని విడుదల...

ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్

దేశంలో ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంటే మధ్య భారతంలో అడవులు రక్తసిక్తం అవుతున్నాయి. గత నెల రోజులుగా పోలీసులు - మావోల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. తాజాగా...

Most Read